ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ జెండాకు అవమానం

ABN, First Publish Date - 2022-01-27T04:49:18+05:30

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగుర వేసిన జా తీయ జెండాకు అవమానం జరిగింది

కంభం పంచాయతీ కార్యాలయంలో కిందికి జారిన త్రివర్ణ పతాకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంభం, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగుర వేసిన జా తీయ జెండాకు అవమానం జరిగింది. స్థానిక పంచాయతీరాజ్‌ కార్యాలయ ఆవరణలో త్రివర్ణపతాకాన్ని అధికారులు ఎగు రవేశారు. అనంతరం జెండా పైనుంచి జారి కిందకు వేలాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈలోగా అటువైపు వచ్చి న కొందరు మీడియా ప్రతినిధులు కింద వేలాడుతున్న పతాకాన్ని ఫొటోలు వేసి సోషల్‌ మీడియాలో పెట్టారు. అది చూసిన తర్వాత తిరిగి పతాకాన్ని యథా స్థానంలో పెట్టినట్లు తెలిసింది.


Updated Date - 2022-01-27T04:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising