ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెయిన్స్‌లో మెరిశాడు

ABN, First Publish Date - 2022-08-09T06:44:27+05:30

జేఈఈ మెయిన్స్‌లో జిల్లా విద్యార్థి మెరిశాడు. పెదయిర్లపాడుకు చెందిన పోలు లోహిత్‌రెడ్డి 27వ ర్యాంకు సాధించాడు.

లోహిత్‌కు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెయిన్స్‌లో మెరిశాడు

జేఈఈలో పెదయిర్లపాడు విద్యార్థికి 27వ ర్యాంకు 

పీసీపల్లి, ఆగస్టు 8 : జేఈఈ మెయిన్స్‌లో జిల్లా విద్యార్థి మెరిశాడు. పెదయిర్లపాడుకు చెందిన పోలు లోహిత్‌రెడ్డి 27వ ర్యాంకు సాధించాడు. ఇటీవల ఏపీ ఈఏపీ ఇంజనీరింగ్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన లోహిత్‌రెడ్డి  సోమవారం విడుదల చేసిన మెయిన్స్‌ ఫలితాల్లోనూ సత్తా చూపాడు. 300 మార్కులకు 290 సాధించాడు. తల్లిదండ్రులు పోలు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంతం ప్రభుత్వ ఉపాధ్యాయులు. దర్శి జడ్పీ ఉన్నత పాఠశాలలో మాల్యాద్రిరెడ్డి, తూర్పుగంగవరంలో ఎస్‌జీటీగా లక్ష్మీకాంతం పనిచేస్తున్నారు. లోహిత్‌రెడ్డిని తలిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు. 

Updated Date - 2022-08-09T06:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising