ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-21T06:19:46+05:30

ఉరివేసుకొని వివాహిత ఆత్యహత్యకు పా ల్పడింది. ఈసంఘటన స్థానిక వడ్డెరపాలెంలో శనివారం చోటుచేసుకుం ది. సింగరాయకొండ మండలం శానంపూడికి చెందిన శిరీషకు(27)కు 8ఏళ్ల క్రితం టంగుటూరుకు చెందిన బురుసు మనోహర్‌తో వివాహం జ రిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

టంగుటూరు, ఆగస్టు 20 : ఉరివేసుకొని వివాహిత  ఆత్యహత్యకు పా ల్పడింది. ఈసంఘటన స్థానిక వడ్డెరపాలెంలో శనివారం చోటుచేసుకుం ది. సింగరాయకొండ మండలం శానంపూడికి చెందిన శిరీషకు(27)కు 8ఏళ్ల క్రితం టంగుటూరుకు చెందిన బురుసు మనోహర్‌తో వివాహం జ రిగింది. వీరికి ఇరువురు సంతానం. నాలుగేళ్ల క్రితం వరకు వీరు తాపీ పని చేసుకుంటూ హైద్రాబాద్‌లో నివాసం ఉండేవారు. నాలుగేళ్ల నుంచి టంగుటూరులోని శ్రీనివాసకాలనీలో ఉంటున్నారు. గతంలో భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలున్నట్లు సమాచారం. వీరిరువురికి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చిన్నట్లు తెలిసింది. రోజూలాగానే పిల్లలు స్కూల్‌కు వెళ్లారు. ఇంట్లో ఎ వరూ లేని సమయంలో శిరీష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సా యంత్రం పిల్లలు, మామ రాములు ఒకేసారి ఇంటికి వచ్చారు. ఇంటి త లుపు వేసిఉండటంతో తీసేందుకు ప్రయత్నించగా లోపల గడి వేసి ఉం ది. దీంతో కిటికీలో నుంచి లోపలికి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. కిటిలోనుంచి కర్ర సాయంతో గడి తీశారు. లోపలికెళ్లి పరిశీలించగా శిరీష మృతి చెంది ఉంది. ఆమె మేనమామ శ్రీనివాసరావు ఫిర్యాదుమేరకు ఎస్సై ఖాదర్‌బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-08-21T06:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising