ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త నుంచి ఎరువును తయారు చేయాలి

ABN, First Publish Date - 2022-03-06T05:09:06+05:30

గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యా ర్డులలో చెత్త నుంచి ఎరువులను తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి అన్నారు.

రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేస్తవారపేట, మార్చి 5 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యా ర్డులలో చెత్త నుంచి ఎరువులను తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి  జీవీ నారాయణరెడ్డి అన్నారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను సంపద కేంద్రానికి తరలించాలన్నారు. అక్కడ తడి, పొడి చెత్త ను వేరు చేసి ఎరువులను తయారు చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల్లో అలసత్వం వహిస్తే కార్యదర్శులపై చర్యలు తప్పవని నారాయణరెడ్డి హెచ్చరించారు.  శనివారం బేస్తవారపేట, చెట్టిచెర్ల సచివాలయాలను పరిశీలించారు. సచివాలయాల్లోని రికార్డులు పరిశీలించి రికార్డులు మెరుగుపరిచేందుకు తగు సూచనలు ఇచ్చారు. కార్యదర్శులు ఇంటి పన్నును నూరు శాతం ఈనెలాఖరులోగా వసూలు చేయాలని అదేశించారు. ఓటీఎస్‌ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.  కార్యక్ర మంలో ఎంపీడీవో కె.కవితాచౌదరి పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-06T05:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising