ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 వేల అరటి పండ్లతో ప్రసన్నాంజనేయునికి కదళీ ఫలార్చన

ABN, First Publish Date - 2022-09-26T04:42:12+05:30

శిం గరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవస్థా నంలో అమావాస్య సందర్బంగా ఆదివారం స్వామి వారికి పది వేల అరటి పండ్లతో కదళీ ఫలార్చన జరిగింది.

ప్రత్యేక అలంకరణలో ప్రసన్నాంజనేయస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శింగరకొండ(అద్దంకి), సెప్టెంబరు 25: శిం గరకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవస్థా నంలో అమావాస్య సందర్బంగా ఆదివారం స్వామి వారికి పది వేల అరటి పండ్లతో కదళీ ఫలార్చన జరిగింది. ఉభయదాతలుగా న్యూ ఢిల్లీలో నివాసం ఉండే తెల్లమేకల తిరుపత య్య, అంజమ్మ దంపతుల తరపున బంధువు లు, వినుకొండకు చెందిన వట్టం వెంకటరా యుడు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. స్వా మి వారికి పూజారులు, వేదపండితులు ఉద యం నిత్య పూజలు, అభిషేకా లు నిర్వహిం చారు. అనంతరం పదివేల అరటిపండ్లతో పూజ నిర్వహించి అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని     ద ర్శించుకున్నారు.


Updated Date - 2022-09-26T04:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising