ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డి పాలనలో బాదుడే బాదుడు

ABN, First Publish Date - 2022-05-17T06:12:01+05:30

రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలనలో అన్ని రకాల ధరలు పెంచి ప్రజలను బాదేస్తున్నారని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. మండలంలోని ముప్పరాజువారిపాలెంలో సోమవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో ఇంటింటికీ తిరిగి పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్‌, రవాణా చార్జీల గురించి మహిళలకు వివరించారు

బాదుడే బాదుడే కార్యక్రమంలో ర్యాలీగా వెళ్తున్న ఎమ్మెల్యే స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే స్వామి విమర్శ

కొండపి, మే 16 : రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలనలో అన్ని రకాల ధరలు పెంచి ప్రజలను బాదేస్తున్నారని కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. మండలంలోని ముప్పరాజువారిపాలెంలో సోమవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో ఇంటింటికీ తిరిగి పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్‌, రవాణా చార్జీల గురించి మహిళలకు వివరించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. అదేసమయంలో టీడీపీ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి రామయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డపాటి యలమందనాయుడు, బత్తుల నారాయణస్వామి, నరసారెడ్డి, రాఘవ, ఖాఈషా, కె.శంకర్‌, ముప్పరాజువారిపాలెం టీడీపీ నాయకులు వేజండ్ల రవీంద్ర, రావూరి నాగేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి నల్లూరి గురవయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T06:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising