ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరల పెరుగుదలతో ప్రజలపై పెనుభారం

ABN, First Publish Date - 2022-05-16T05:17:41+05:30

ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌, బస్‌ చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని టీడీపీ నేతలు ధ్వజ మెత్తారు.

రేణంగివరం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ పాలనలో బాదుడే బాదుడు

టీడీపీ నేతల ధ్వజం

పంగులూరు, మే 15: ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌, బస్‌ చార్జీలను ఇబ్బడిముబ్బడిగా పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని టీడీపీ నేతలు ధ్వజ మెత్తారు. ఆదివారం సాయంత్రం మండలంలోని క శ్యాపురం, రేణంగివరం గ్రామాలలో బాదుడే బాదు డు కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్‌ చార్జీలను పెంచడంతోపాటు పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటినా పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. పెరిగిన ధరలను తెలియచేస్తూ మహిళలకు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షు డు రావూరి రమే ష్‌, మాజీ జడ్పీటీ సీ కేవీ సుబ్బా రావు, కుక్కపల్లి ఏ డుకొండలు,  చిం తల పహదేవుడు, మస్తాన్‌వలి, మా జీ సర్పంచ్‌ అమృ తపూడి ఏసోబు (చిన్నా), నాగిరెడ్డి, బత్తుల వెంకటరావు, చల్లగుండ్ల కోటేశ్వరరావు, గుడిపాటి ఆదిరెడ్డి, సుబ్బారెడ్డి, బొప్పూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T05:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising