ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Leaders.. గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2022-09-05T18:05:47+05:30

తెలుగు దేశం పార్టీ నేతలు గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం జిల్లా (Prakasam Dist.): తెలుగు దేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్.విజయ్ కుమార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు (Gundlakamma project)ను సందర్శించారు. ప్రాజెక్టులో కొట్టుకు పోయిన 3వ గేటుతో పాటు లీక్ అవుతున్న మరో మూడు గేట్లను పరిశీలించారు. గత ఐదు రోజులుగా ప్రాజెక్టులోని నీరంతా వృధాగా సముద్రం పాలు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందు చూపు పర్యవేక్షణ లోపంవల్లే ఈ పరిస్థితికి కారణం అంటూ టీడీపీ నేతలు (TDP Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-09-05T18:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising