ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినుకు పలకరింపు

ABN, First Publish Date - 2022-06-29T06:17:16+05:30

చాలా రోజుల తర్వాత జిల్లాను చినుకులు పలకరించాయి. పలుచోట్ల మంగళవారం తెల్లవారుజామున జల్లులు పడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): చాలా రోజుల తర్వాత జిల్లాను చినుకులు పలకరించాయి. పలుచోట్ల మంగళవారం తెల్లవారుజామున జల్లులు పడ్డాయి. అంతేకాక వాతావరణం పూర్తిగా చల్లబడటంతోపాటు మంగళవారం రోజంతా మేఘావృతమై ఉంది. మంగళవారం తెల్లవారు జామున పలు ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పరిశీలిస్తే కొండపి మండలంలో అత్యధికంగా 34.50మి.మీ వర్షపాతం నమోదైంది. టంగుటూరులో 28.0, సంతనూతలపాడులో 27.50, ఒంగోలులో 20.0, చీమకుర్తిలో 19.25, పీసీపల్లిలో 12.50 మి.మీ కురిసింది. పలు ఇతర ప్రాంతాల్లోనూ జల్లులు పడ్డాయి. కొన్ని చోట్ల బెట్టకొచ్చిన తొలకరిపైర్లకు ప్రాణం పోశాయి. ఆకాశం మేఘావృతం కావడంతో వర్షంపై రైతుల్లో ఆశలు చిగురించాయి. 


Updated Date - 2022-06-29T06:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising