ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీపీఏల రద్దు వల్లే విద్యుత్ చార్జీల పెంపు: Ex. Minister కొల్లు

ABN, First Publish Date - 2022-05-21T00:47:20+05:30

పీపీఏల రద్దు వల్లే రూ.20 పెట్టి విద్యుత్ కొనుగోలు చేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ కారణంగానే కరెంటు చార్జీలు పెంచారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పాలనలో సీఎం జగన్ ఫెయిలయ్యాడని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: పీపీఏల రద్దు వల్లే రూ.20 పెట్టి విద్యుత్ కొనుగోలు చేయ్యాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ కారణంగానే కరెంటు చార్జీలు పెంచారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పాలనలో సీఎం జగన్ ఫెయిలయ్యాడని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గడపగడపకు వెళ్తుంటే జనం చీకొడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహకాల వల్ల పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చారని, అయితే జగన్ దుర్మార్గపు చర్యలు వల్ల కంపెనీలు తిరిగి వెళ్లిపోయే దుస్థితి వచ్చిందన్నారు.  

Updated Date - 2022-05-21T00:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising