ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ పరిశీలకుని క్యాంప్‌ ఆఫీసు ఏర్పాటు

ABN, First Publish Date - 2022-08-12T06:17:38+05:30

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీని ప్రగతి పథంలో నడిపించేందుకు నెలలో 15 రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తానని టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెలలో 15 రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తా 

టీడీపీ పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు

ఎర్రగొండపాలెం, ఆగస్టు 11 : ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీని ప్రగతి పథంలో నడిపించేందుకు నెలలో 15 రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తానని టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు గోనుగుంట్ల  కోటేశ్వరరావు తెలిపారు. ఎర్రగొండపాలెంలో గురువారం టీడీపీ పరిశీలకులు కోటేశ్వరరావు తమ క్యాంప్‌ ఆఫీసును ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పర్యటిస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారన్ననరు. ఈ కార్యక్రమంలో జడ్పీమాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర, మండల కమిటీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, మాజీ అధ్యక్షులు వడ్లమూడి లింగయ్య, రైతు అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి,  కొత్త భాస్కర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-12T06:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising