ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యానాదుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN, First Publish Date - 2022-05-26T06:20:57+05:30

మండలంలోని జెపుల్లలచెరువు గ్రామసమీపాన చెంచుగూడెంలో నివసిస్తున్న యానాదుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి అన్నారు.

సమస్యలు తెలుసుకుంటున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాచర్ల, మే 25 : మండలంలోని జెపుల్లలచెరువు గ్రామసమీపాన చెంచుగూడెంలో నివసిస్తున్న యానాదుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి అన్నారు. బుధవారం చెంచుగూడెం, చోళ్లవీడు గ్రామాలలో పర్యటించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ చెంచుగూడెంలో నివసిస్తున్న యానాదుల కు భూములు ఇచ్చే విషయంలో నిబంధనలు పాటించడం జరుగుతుందన్నారు. చెంచుగూడెంలో ఉన్న భూములన్నింటికీ సర్వే చేయిస్తా మ న్నారు. నిబంధనల ప్రకారం వారికి న్యాయం జరుగుతుందన్నారు. చోళ్లవీ డు గ్రామంలో గ్రామకంఠం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహ సీల్దార్‌ భారతీభాయి, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T06:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising