ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీతోనే దళితులకు మేలు

ABN, First Publish Date - 2022-08-09T04:32:51+05:30

తెలుగుదేశం పార్టీతోనే దళితులకు మేలు చేకూరుతుందని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లికార్జున అన్నారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మల్లికార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎస్‌పురం, ఆగస్టు 8 :  తెలుగుదేశం పార్టీతోనే దళితులకు మేలు చేకూరుతుందని  టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లికార్జున అన్నారు. స్థానిక ఎస్టీ కాలనీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లను ఎత్తివేసి తీవ్ర అన్యాయం చేసారన్నారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ర్టాన్ని అప్పులపాలు చేశారన్నారు. కార్యక్రమంలో ఐ టీడీపీ కోఆర్డినేటర్‌ మాదినేని శ్రీనువాసులు, నాయకులు జి.పెద్ద నర సింహులు, కదిరయ్య, కె.వెంకటసుబ్బయ్య, ఎన్‌.నరసింహులు, చిన్న వెంకటయ్య పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T04:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising