చంద్రబాబు త్వరగా కోలుకోవాలని పూజలు
ABN, First Publish Date - 2022-01-20T05:58:45+05:30
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు క రోనా బారినుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం రాత్రి ఒంగోలులో పూజలు నిర్వహించారు.
ఒంగోలు(కల్చరల్), జనవరి 19: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు క రోనా బారినుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం రాత్రి ఒంగోలులో పూజలు నిర్వహించారు. స్థానిక రా జాపానగల్ రోడ్డులోని శ్రీదక్షిణముఖవీరాంజనే యస్వామి దేవస్థానంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దా మచర్ల జనారదన్ సూచనల మేరకు వారు పూ జలు నిర్వహించి 101 టెంకాయలను కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల క్షేమం కోసం పరితపించే చంద్రబాబు నా యుడు, లోకేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, 26వ డివిజన్ కార్పొరేటర్ తిప్పర మల్లి రవితేజ, టి.శ్రీరామమూర్తి, పార్లమెంట్ మ హిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, జనరల్ సెక్ర టరీ అరుణారెడ్డి బీరం, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నిడమానూరు పావని, నగర అధ్య క్షురాలు పసుపులేటి సునీత, కామరాజుగడ్డ కు సుమకుమారి, ఆర్ల వెంకటరత్నం, నాళం నర్స మ్మ, కొక్కిలిగడ్డ లక్ష్మి, ఎస్.కె.ఆరీఫా, కామేపల్లి శ్రీ నివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-20T05:58:45+05:30 IST