ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు, లోకేష్‌ కోలుకోవాలని పూజలు

ABN, First Publish Date - 2022-01-21T04:23:26+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్‌ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు కొండపిలోని శ్రీసాయిబాబా ఆలయంలో గురువారం పూజలు నిర్వహించారు.

సాయిబాబా మందిరంలో పూజలు చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండపి, జనవరి 20 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్‌ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు కొండపిలోని శ్రీసాయిబాబా ఆలయంలో గురువారం పూజలు నిర్వహించారు. మండల మాజీ ఉపాధ్యక్షుడు రావిపాటి మధుసూదనరావు, టీడీపీ కొండపి పట్టణ నాయకుడు నన్నూరి సుబ్బారామయ్య, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్‌ కాలేషా, తెలుగు యువత ఒంగోలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దేపూరి మస్తాన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T04:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising