ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాపారవేత్త సాహెబ్‌ కన్నుమూత

ABN, First Publish Date - 2022-05-27T07:10:13+05:30

వ్యాపారవేత్త బాలేరహంతు సాహెబ్‌ (80) గురువారం స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనా రోగ్యంతో బాధపడుతున్నారు.

సాహెబ్‌ మృతదేహానికి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామూరు, మే 26 : వ్యాపారవేత్త బాలేరహంతు సాహెబ్‌ (80) గురువారం స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనా రోగ్యంతో బాధపడుతున్నారు. సాహెబ్‌కు భార్య, నలుగురు కుమారులు, ముగ్రుఉ కుమార్తెలు ఉన్నారు. 2001లో జరిగిన పామూరు గ్రామ పం చాయుతీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌, వామపక్షాలు బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థిగా సాహెబ్‌ పోటీ చేసి ఓటమి చవిచూశారు.  ఉర్దూ పాఠశాల నిర్మాణానికి 5 సెంట్ల స్థలాన్ని ఆయన విరాళంగా ఇచ్చారు.  ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలు పార్టీల నాయకులు సాహెబ్‌ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.  టీడీపీ నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు, బొల్ల్లా మాల్యాద్రి చౌదరి, మాజీ సర్పంచులు కావిటి సుబ్బయ్య, సయ్యద్‌దౌలత్‌, అమీర్‌బాబు, షేక్‌ ఖాజా రహంతుల్లా, షేక్‌గౌస్‌ బాషా, హరీష్‌, రఫి, ముబీనా మౌలాలి, ఇర్రికోటిరెడ్డి, జిలాని, షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌, సీపీఐ, సీపీఎం, వైసీపీ నాయకులు నివా ళులర్పించిన వారిలో ఉన్నారు. 


Updated Date - 2022-05-27T07:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising