ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ బావిలో యువకుడి మృతదేహం

ABN, First Publish Date - 2022-09-24T04:43:07+05:30

మర్రిపూడి మండలంలోని రామాయపాలెం శివార్లలో ఉన్న వ్యవసాయ బావిలో శుక్రవారం ఓ యువకుడి మృతదేహం బయటపడింది.

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ అంకమరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానం 

మర్రిపూడి, సెప్టెంబరు 23 : మండలంలోని రామాయపాలెం శివార్లలో ఉన్న వ్యవసాయ బావిలో శుక్రవారం ఓ యువకుడి మృతదేహం బయటపడింది. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఎస్‌ఐ పి.అంకమరావు కథనం ప్రకా రం.. కొండపి మండలం తాటాకులపాలెంకు చెందిన కొత్తపల్లి వెంకట్రావు (23) కుటుం బ సమస్యలతో ఉన్నత చదువులు చదువుకోలేకపోయాడు. దీంతో కొంతకాలంగా ఆ యన మనోవేదనలో ఉన్నాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో వెంకట్రావు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మరుసటిరోజు కూడా తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆయన కోసం వెతుకులాడటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రామాయపాలెంలోని వ్యవసాయ బావిలో ఓ మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆది వెంకట్రావుదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆయన తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-09-24T04:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising