ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలందరికీ పథకాలతో లబ్ధి

ABN, First Publish Date - 2022-06-26T05:21:18+05:30

అన్ని వర్గాల పేదలందరికీ పథకాలతో లబ్ధి చేకూర్చామని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు.

కరపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మధుసూదన్‌ 

కనిగిరి, జూన్‌ 25 :  అన్ని వర్గాల పేదలందరికీ పథకాలతో లబ్ధి చేకూర్చామని  ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని ముగ్గుబావివీధి 5వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు.   పట్టణంలో అత్యధికులు పేదలున్నారన్నారు. వారిలో ముస్లింలు అధికంగా ఉన్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరికీ పథకాలు అందాయన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు రూ.6లక్షల ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించేందుకు రూ.2.5లక్షలు అందజేసా మన్నారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్న ఆయన పరిష్కరించాలని సచి వాల య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, నాయకులు రంగనాయకులరెడ్డి, కౌన్సిలర్‌ చొప్పరపు మాధవి, వేల్పుల వెంక టేశ్వర్లుయాదవ్‌, తిరుపతయ్య, పిచ్చిరెడ్డి, డాక్టర్‌ నాయబ్‌రసూల్‌, మురళీయాదవ్‌,  సుబ్బారెడ్డి, మాలకొండారెడ్డి, జిలాని, జానీ, న్యాయవాది సాల్మన్‌రాజు, చింతం శ్రీనివాసులు యాదవ్‌, ఆంజనేయులుయాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T05:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising