ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనారిటీ ఉపాధ్యక్షునిగా బాషా

ABN, First Publish Date - 2022-03-16T05:46:22+05:30

ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ మైనార్టీ ఉఫాధ్యక్షుడిగా దోర్నాలకు చెందిన షేక్‌ సమ్మద్‌ బాషా ఎంపికయ్యారు.

బాలాజీతో మైనార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సమ్మద్‌ బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద దోర్నాల, మార్చి 15 : ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ మైనార్టీ ఉఫాధ్యక్షుడిగా దోర్నాలకు చెందిన షేక్‌ సమ్మద్‌ బాషా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ,  వైపాలెం ఇన్‌చార్జి, సీనియర్‌ నాయకుడు మన్నె రవీంద్ర, మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి తనవంతు శక్తి వం చన లేకుండా శ్రమిస్తానని ఆయన చెప్పారు. 


Updated Date - 2022-03-16T05:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising