ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరటితోటలో తెగుళ్లపై రైతులకు అవగాహన

ABN, First Publish Date - 2022-08-07T06:50:06+05:30

బేస్తవారపేట మండలంలోని సోమవారపేట గ్రామంలోని ఆరటితోటల యాజమాన్య పద్ధతులపై శనివారం ఉద్యానశాఖ అధికారి డి.శ్వేత సోమవారపేటలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

అవగాహన కల్పిస్తున్న ఉద్యానాధికారి శ్వేత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బేస్తవారపేట, ఆగస్టు 6: బేస్తవారపేట మండలంలోని సోమవారపేట గ్రామంలోని ఆరటితోటల యాజమాన్య పద్ధతులపై శనివారం ఉద్యానశాఖ అధికారి డి.శ్వేత సోమవారపేటలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ వాతావరణంలో  తేమ 90 శాతం కన్న అధికం గా ఉండి ఉష్ణోగ్రత 26 డిగ్రీలు ఉన్పప్పుడు అరటి మడులు 6 నుండి 10 గంటలు తడిగా ఉంటుందన్నారు. దీంతో ఈ తెగులు ఈజీగా సొకుతుందన్నారు.  ముందుగా ఆకులు  పసుపు రంగుమచ్చలు ఏర్పాడుతాయన్నారు. తర్వాత క్రమేపి గోదుమ రంగులోకి మారి  ఆకులు ఎండిపోతాయని అన్నారు. దీని నివారణకు తెగులు వ్యాప్తి మొదలైనప్పుడు ప్రొఫికొనజోల్‌ 1ఎంల్‌, మినరల్‌ ఆయిల్‌ 10ఎంల్‌ను లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ మందును 25 రోజుల వ్యవధిలో మూడు సార్లు, తెగులు ఉధృతి అధికంగా ఉంటే 7 సార్లు వరకు పిచికారి చేయాల్సి ఉంటుందని అన్నారు. గెలు కోయడానికి 45 రోజులు ముందుగా ఎలాంటి మందును పిచికారి చేయకుడదని రైతులకు సూచించారు. మొదటిగా ప్రొపికొనజోల్‌ లీటర్‌ నీటికి 1ఎంల్‌,రెండవసారి కార్భండిజిమ్‌,మాంకోజబ్‌ లీటర్‌ నీటికి 1గ్రాం,మూడోసారి ట్రైప్లోక్సిస్ర్టొబిన్‌,టెబ్యుకొనజోల్‌ మిశ్రమ మందు1.4 గ్రాములు పిచికారి చేయాలన్నారు.

Updated Date - 2022-08-07T06:50:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising