ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ కార్యాలయంపై దుండుగుల దాడి

ABN, First Publish Date - 2022-12-06T23:31:08+05:30

మార్కాపురం సీపీఐ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యకు ్తలు దాడి చేసి, ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, డిసెంబరు 6: మార్కాపురం సీపీఐ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యకు ్తలు దాడి చేసి, ఫర్నీచర్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసు లు తెలిపిన కథనం ప్రకారం... స్థానిక కోర్టు కూడలిలోని పూలసుబ్బయ్య శాంతిభవనంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులకొట్టి చొరబడ్డారు. అక్కడే తమతో తెచ్చుకున్న మద్యం సేవించారు. బిర్యాని తిన్నారు. కార్యాల యంలో ఫర్నీచర్‌ ధ్వంసం చేసి నిప్పంటిం చారు. దీంతో ఫర్నిచర్‌ కాలిబుగ్గయింది. సమాచారం అందుకున్న సీఐ భీమానాయక్‌, పట్టణ ఎసై శశికుమార్‌ ఘటనా స్థలానికి సం దర్శించారు. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దండుగుల చర్యలు పలు ప్రజా సంఘాలు ఖండించాయి.

Updated Date - 2022-12-06T23:31:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising