ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తున్నారు: కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2022-09-11T00:01:18+05:30

prakasham: ప్రజా సంక్షేమం పేరుతో సీఎం జగన్ (CM Jagan) అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆరోపించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రంలో దోపిడీ మొదలుపెట్టారని విమర్శించారు. జగన్ వ్యవస్థలను భ్రష్టుపట్టించి, అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు సీఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ..విజయవాడలో మాజీ కార్పొరేటర్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

prakasham: ప్రజా సంక్షేమం పేరుతో సీఎం జగన్ (CM Jagan) అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆరోపించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రంలో దోపిడీ మొదలుపెట్టారని విమర్శించారు. జగన్ వ్యవస్థలను భ్రష్టుపట్టించి, అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు సీఎం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ..విజయవాడలో మాజీ కార్పొరేటర్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-11T00:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising