ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

ABN, First Publish Date - 2022-09-23T05:43:15+05:30

సింగరాయకొండ జాతీయరహదా రిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ పాయింట్‌ సమీపంలోని కనుమళ్ల ఆంజనే యస్వామి విగ్రహం ఎదుట గురువారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచే సుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగరాయకొండ, సెప్టెంబరు 22: సింగరాయకొండ జాతీయరహదా రిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ పాయింట్‌ సమీపంలోని కనుమళ్ల ఆంజనే యస్వామి విగ్రహం ఎదుట గురువారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచే సుకుంది. ఈ ప్రమాదంలో మూలగుంటపాడుకి చెందిన పసుపులేటి రవితేజ మృతిచెందాడు. గతంలో రవితేజకి గ్రామంలోని యువకులకు మ ధ్య ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో రవితేజ మృతిపై వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో డీఎస్పీ నాగరాజు, సీఐ లక్ష్మణ్‌, ఎస్సై ఫాతిమాఫిరోజ్‌ పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-09-23T05:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising