ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెయ్యి దాటాయి!

ABN, First Publish Date - 2022-01-23T06:11:27+05:30

జిల్లాలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం ఏకంగా వెయ్యి దాటాయి.

ఒంగోలు రిమ్స్‌లో పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా జిల్లాలో 1,001 కరోనా పాజిటివ్‌లు

ఒంగోలులో 390 నమోదు

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 22 : జిల్లాలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం ఏకంగా వెయ్యి దాటాయి. 24 గంటల వ్యవధిలో 1,001 పాజిటివ్‌లు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా ఒంగోలులో 390 ఉన్నాయి. అద్దంకిలో 71, కనిగిరిలో 52, మార్టూరులో 46, కందుకూరులో 35, కొరిశపాడులో 35, నాగులుప్పలపాడులో 34, కొత్తపట్నంలో 30,మద్దిపాడులో 30,ఇంకొల్లులో 27, చీరాలలో 22 నిర్ధారణ అయ్యాయి.టంగుటూరులో 19, కారంచేడులో 15, పర్చూరులో 14, యద్దనపూడిలో 14, పామూరులో 13, బల్లికురవలో 12,ఎస్‌ఎన్‌పాడులో 12, చీమకుర్తిలో 11, జె.పంగులూరులో 11 మంది వైరస్‌ బారిన పడ్డారు. వేటపాలెంలో 11,హెచ్‌ఎంపాడులో 10, పీసీపల్లిలో 10 కేసులు వచ్చాయి. మరో 27 మండలాల్లోనూ పది లోపు పాజిటివ్‌లు నమోదయ్యాయి. 



Updated Date - 2022-01-23T06:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising