ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: తిరుపతిలో వృద్ధురాలి హత్య కేసును చేధించిన పోలీసులు

ABN, First Publish Date - 2022-08-16T18:13:17+05:30

నగరంలోని భవానీ నగర్‌లో వృద్ధురాలు రాజేశ్వరి హత్య కేసును ఈస్ట్ పోలీసులు చేధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నగరంలోని భవానీ నగర్‌లో వృద్ధురాలు రాజేశ్వరి హత్య కేసును ఈస్ట్ పోలీసులు చేధించారు. బంగారు గొలుసు కోసం ఇటుక రాళ్లతో వృద్ధురాలుని నిందితులు హత మార్చారు. అనంతరం నిందితులు మృతదేహాన్ని మంచం కింద దాచి... ఎవ్వరూ చూడని సమయంలో మురికి కాలువలో పడేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ హత్యకు సంబంధించి ముగ్గురిని ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. 

Updated Date - 2022-08-16T18:13:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising