ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై హత్యాయత్నం కేసు

ABN, First Publish Date - 2022-05-18T23:16:37+05:30

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌‌లో కేసు నమోదు అయింది. డిప్యూటీ తాహశీల్దార్‌ విజయ్‌ కుమార్‌.. రేషన్‌ షాపుల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayawada: టీడీపీ మాజీ Mla బోడే ప్రసాద్‌ (Bode Prasad)పై పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌‌లో కేసు నమోదు అయింది. డిప్యూటీ తాహశీల్దార్‌ విజయ్‌ కుమార్‌ (Vijay Kumar) రేషన్‌ షాపుల్లో తనిఖీలకు వెళ్లారు. స్టాక్‌ వ్యత్యాసం ఉన్నందున్న రేషన్ షాపు నిర్వాహకుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అయితే బోడే ప్రసాద్‌, ఆయన అనుచరులు అక్కడకు వెళ్లారు. దీంతో బోడె ప్రసాద్‎తో పాటు ఆయన అనుచరులు.. తన విధులకు ఆటంకం కలిగించారని... తనపై దాడి చేశారంటూ (Deputy Tahasildar) విజయ్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బోడె ప్రసాద్, అతని అనుచరులపై హత్యాయత్నం పాటు, పలు సెక్షన్ల కింద పోలీసులు Case నమోదు చేశారు. 

Updated Date - 2022-05-18T23:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising