ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Polavaram ప్రాజెక్ట్ వద్ద భారీగా పెరిగిన గోదావరి వరద

ABN, First Publish Date - 2022-07-16T17:33:26+05:30

పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద నీరు భారీగా పెరిగింది. స్పిల్వే వద్ద నీటిమట్టం 36.76 మీటర్లకు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు(Polavaram project) వద్ద గోదావరి వరద నీరు భారీగా పెరిగింది. స్పిల్వే వద్ద నీటిమట్టం 36.76 మీటర్లకు చేరింది. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రాజెక్ట్ 48 గేట్ల ఎత్తి వేసి 21.45లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. రాష్ట్ర జన వనరుల శాఖ మంత్రి అంబటి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. 

Updated Date - 2022-07-16T17:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising