ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వరద రాజకీయాలను తెరపైకి తెస్తున్నారు: మంత్రి సురేష్

ABN, First Publish Date - 2022-07-24T20:08:07+05:30

పోలవరం (Polavaram) ఎత్తు, ముంపు గ్రామాల వ్యవహారం ముగిసిన అధ్యాయమని మంత్రి ఆదిమూలపు సురేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం (Polavaram) ఎత్తు, ముంపు గ్రామాల వ్యవహారం ముగిసిన అధ్యాయమని మంత్రి ఆదిమూలపు సురేష్ (Audimulapu Suresh) వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లేని పోని వివాదాలకు తెరలేపడం సరికాదన్నారు. రాజకీయంగా అక్కడ ప్రతిపక్షాలతో పోటీపడలేకే.. వరద (flood) రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఇవి వారి స్వార్థపూరిత మాటలు తప్ప వేరొకటి కాదన్నారు. తాము ఎక్కడా తమ పరిధి దాటలేదని ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Updated Date - 2022-07-24T20:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising