ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం జాప్యానికి కారణం చెప్పిన కేంద్రం

ABN, First Publish Date - 2022-07-19T21:57:55+05:30

పోలవరం జాప్యానికి ఏపీ ప్రభుత్వ అసమర్ధతే కారణమని కేంద్రం పేర్కొంది. పోలవరంపై ఏపీ వైఖరిని తప్పు కేంద్రం పట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం జాప్యానికి ఏపీ ప్రభుత్వ అసమర్ధతే కారణమని కేంద్రం పేర్కొంది. పోలవరంపై ఏపీ వైఖరిని తప్పు కేంద్రం పట్టింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయశాఖ మంత్రి బిశ్వేశ్వర్ లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. పోలవరం గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. 2024 జులై నాటికే పోలవరం పూర్తి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తెలిపారు. వ్యూహాత్మక ప్రణాళికా లేకపోవడం వల్ల కూడా పోలవరం జాప్యం అవుతోందన్నారు. ఏపీకి పోలవరం ప్రాజెక్టు అమలు చేస్తున్న ఏజెన్సీతో సమన్వయ లోపం కూడా పోలవరం జాప్యానికి ప్రధాన కారణమేనని చెప్పారు. కరోనా కూడా పోలవరం జాప్యానికి మరో కారణంగా భావించారు. 

Updated Date - 2022-07-19T21:57:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising