ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో విశాఖ వాసి మృతి

ABN, First Publish Date - 2022-12-30T12:58:16+05:30

అమెరికాలో విశాఖ వాసి మేడిశెట్టి గోకుల్ మృతి చెందారు. మంచు తుఫానులో ప్రముఖ కార్టూనిస్ట్ బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్ చిక్కుకుపోయి మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ : అమెరికాలో విశాఖ వాసి మేడిశెట్టి గోకుల్ మృతి చెందారు. మంచు తుఫానులో ప్రముఖ కార్టూనిస్ట్ బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్ చిక్కుకుపోయి మరణించారు. గోకుల్ 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అమెరికాలో ఓ బీమా కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. మూడు రోజుల క్రితం భార్య శ్రీదేవి, కూతురు మహతితో కలిసి క్రిస్మస్ వేడుకల్లో గోకుల్ పాల్గొన్నారు. వేడుకల్లో ఉండగానే ఒక్కసారిగా మంచు తుఫాన్ విరుచుకుపడింది. ప్రమాదంలో చిక్కుకున్న గుంటూరుకు చెందిన దంపతులను కాపాడే ప్రయత్నంలో గోకుల్ కూడా గల్లంతయ్యారు. విశాఖ వస్తాడు అనుకునే లోపే ఈ దుర్ఘటన వినాల్సి వచ్చిందని గోకుల్ తండ్రి బాలి ఏబీఎన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-12-30T12:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising