ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: చంద్రబాబు

ABN, First Publish Date - 2022-10-05T19:37:57+05:30

తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. టీడీపీ హయాంలో రూ.150 కోట్లతో ఇంద్రకీలాద్రిపై వసతులు కల్పించామని, దుర్గమ్మ సాక్షిగా అమరావతే రాజధానిగా అన్ని పార్టీలు ఆమోదించాయని తెలిపారు. ఆనాడు వైసీపీ కూడా అమరావతి రాజధానికి మద్దతిచ్చిందని గుర్తుచేశారు. రాజధాని ప్రజల సంకల్పం గొప్పదన్నారు. అమరావతిపై వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడడం సరికాదని తప్పుబట్టారు. మాటతప్పడం మంచి పద్ధతికాదని, మాటతప్పేవారిని అమ్మవారు ఉపేక్షించరని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - 2022-10-05T19:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising