ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖకు తరలిస్తే సీమకే అధిక నష్టం: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2022-10-11T09:30:19+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.తులసిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘విభజన చట్టం ప్రకా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  ఎన్‌.తులసిరెడ్డి  సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘విభజన చట్టం ప్రకారం రాయలసీమకు కేంద్రం నుంచి బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీని రప్పించడంలో, కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ను సాధించడంలో విఫలమయ్యారని తెలిపారు. రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే దూరం కారణంగా ఎక్కువగా నష్టపోయేది రాయలసీమవాసులేనని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-10-11T09:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising