ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ నిర్మాణాలలో YCP నేతలు రూ. కోట్లు స్వాహా చేస్తున్నారు: Pattabhiram

ABN, First Publish Date - 2022-06-15T17:41:48+05:30

గృహనిర్మాణాలపై మంత్రి జోగిరమేష్ చెప్పేవి అవాస్తవాలని టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: ఏపీ (AP)లోని గృహనిర్మాణాలపై మంత్రి జోగిరమేష్ (Jogiramesh) చెప్పేవి అవాస్తవాలని టీడీపీ (TDP) అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలతో పోలిస్తే.. వైసీపీ (YCP) పాలనలో గృహ నిర్మాణం అధ్వాన్నమని విమర్శించారు. గృహ నిర్మాణాలలో వైసీపీ నేతలు రూ. కోట్లు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లలో గృహ నిర్మాణానికి కేటాయించింది రూ.12,023 కోట్లు అయితే ఖర్చు చేసింది రూ.5,891 కోట్లని ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం గృహ నిర్మాణాలకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని.. అసత్య ప్రకటనలు చేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు.

Updated Date - 2022-06-15T17:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising