ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండీఎం వాహనంలో ప్రయాణికులు

ABN, First Publish Date - 2022-02-28T01:38:24+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా రేషన్‌ సరుకుల పంపిణీ కోసం మంజూరు చేసిన ఎండీఎం వాహనాలను కొందరు డ్రైవర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా రేషన్‌ సరుకుల పంపిణీ కోసం మంజూరు చేసిన ఎండీఎం వాహనాలను కొందరు డ్రైవర్లు, ప్రయాణికుల కోసం వినియోగిస్తున్నారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలానికి చెందిన ఓ వాహనం(ఏపీ39టీఆర్‌ 5437)లో ప్రయాణికులను ఎక్కించి.. శ్రీకాకుళం జిల్లా వత్సవలస జాతరకు వెళ్లారు. ఆదివారం తిరిగొస్తుండగా.. రాజాంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద ఈ వాహనం ‘ఆంధ్రజ్యోతి’కి కనిపించింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డ్రైవర్లు ఈ వాహనాలను ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2022-02-28T01:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising