ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnadu: రెచ్చిపోయిన వైసీపీ నేత కుమారుడు.. అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్

ABN, First Publish Date - 2022-09-06T23:15:45+05:30

ముప్పాళ్ళ సచివాలయంలో వైసీపీ వార్డు మెంబర్ కుమారుడు కోటిరెడ్డి వీరంగం సృష్టించారు. సచివాలయంలోకి ప్రవేశించి బీభత్సం చేశాడు. సిబ్బందిపై కేకలు వేస్తూ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు (Palnadu): ముప్పాళ్ళ సచివాలయం (Muppalla Secretariat)లో వైసీపీ వార్డు మెంబర్ కుమారుడు కోటిరెడ్డి (Ycp ward member son Kotireddy) వీరంగం సృష్టించారు. సచివాలయంలోకి ప్రవేశించి బీభత్సం చేశాడు. సిబ్బందిపై కేకలు వేస్తూ రెండు కంప్యూటర్లతో పాటు ప్రింటర్‌ను ధ్వంసం చేశాడు. అంతేకాదు సచివాలయ సిబ్బంది‌పైనే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. అక్కడ కూడా రెచ్చిపోయాడు. మహిళా కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించాడు. రూల్స్ తెలుసా?.. మీడియాను పిలుస్తానంటూ బెదిరించారు. దీంతో మహిళా కానిస్టేబుల్ ప్రతిఘటించారు. కోటిరెడ్డిని అదుపు చేసి సచివాలయ సిబ్బంది ఫిర్యాదుతో చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2022-09-06T23:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising