ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం..

ABN, First Publish Date - 2022-09-05T13:42:21+05:30

క్రోసూరు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. మణికంఠ ఎలక్ట్రానిక్స్ షాపు నందు మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపులోని టీవీలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా : క్రోసూరు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. మణికంఠ ఎలక్ట్రానిక్స్ షాపు నందు మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపులోని టీవీలతో పాటు పక్కన వున్న రెండు షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వినాయక నిమజ్జన ఊరేగింపులలో బాణాసంచాతో పేల్చడం వల్ల మంటలు వ్యాపించి వుంటాయని అంటున్న స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-09-05T13:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising