ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవతా దృష్టితో ప్రభుత్వం వెంటనే స్పందించాలి: పల్లె రఘునాధరెడ్డి

ABN, First Publish Date - 2022-07-05T22:50:59+05:30

ఏడుకొండలు అనే వ్యక్తికి చెందిన బోటులో నలుగురు చేపల వేటకి వెళ్లారని టీడీపీ నేత పల్లె రఘునాధరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: ఏడుకొండలు అనే వ్యక్తికి చెందిన బోటులో నలుగురు చేపల వేటకి వెళ్లారని టీడీపీ నేత పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. వాళ్ల ఆచూకీ కనిపించకపోయనా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారి కుటుంబ సభ్యులు అందరూ ఆందోళనతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృష్టితో ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. వారి ఆచూకీ కనుగొనే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే హెలికాప్టర్, యుద్ద విమానాలను రప్పించి అయినా ఆచూకీ కనుగొనేలా చూడాలన్నారు. మచిలీపట్నం మండలం క్యాంబెల్‌పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. మత్స్యకారుల కుటుంబాలను టీడీపీ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

Updated Date - 2022-07-05T22:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising