ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా భూమిని వైసీపీ నేత కబ్జా చేశారు.. కలెక్టరేట్‌లో రైతు కుటుంబం ఆందోళన

ABN, First Publish Date - 2022-04-27T18:11:11+05:30

జిల్లాలోని తుని నియోజకవర్గం కె వో మల్లవరంలో వైసీపీ నేతలు తన భూమిమి కబ్జా చేసారంటూ కలెక్టరేట్‌లో రైతు కుటుంబం ఆందోళనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: జిల్లాలోని తుని నియోజకవర్గం కె వో మల్లవరంలో వైసీపీ నేతలు తన భూమిని కబ్జా చేసారంటూ కలెక్టరేట్‌లో రైతు కుటుంబం ఆందోళనకు దిగింది. తమకు చెందిన 8  ఎకరాల భూమిని మంత్రి దాడిశెట్టి రాజ అనుచరులు కబ్జా చేసారని  ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అండదండలతో భూ యాజమాని అయిన తమపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌కు పురుగుల మందు డబ్బాతో రైతు కుటుంబం వచ్చింది. స్థలం కాజేయడంతో పశువులకు చోటు లేకుండా పోయిందని కలెక్టరేట్‌కు రైతు తన పశువులను తీసుకొచ్చాడు. తమ ఇంటి పెద్ద సుర్ల కొండలస్వామి చనిపోవడంతో ఆస్తుల కోసం ఇప్పటికే కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టులో కేసు ఉండగా తమ భూమిలో వైసీపీ నాయకులు కంచె వెయ్యడంతో రైతు కుటుంబసభ్యులు మనస్తాపం చెందారు. 

Updated Date - 2022-04-27T18:11:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising