ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ప్రభుత్వ విధానం మూడు రాజధానులు: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2022-03-03T22:36:59+05:30

తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులేనని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ చట్టం ఇంకా అమల్లోనే ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే తమ ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు. చట్టాలు చేసేందుకే అసెంబ్లీ, పార్లమెంట్‌లు ఉన్నాయన్నారు. సమాజ అభివృద్ధి కోసం తాము ఆలోచిస్తున్నామన్నారు. చంద్రబాబు తన సామాజిక అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచిస్తున్నారని బొత్స విమర్శించారు. 

Updated Date - 2022-03-03T22:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising