ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాల పెంచుతూ ఉత్తర్వులు

ABN, First Publish Date - 2022-03-22T02:27:47+05:30

గిరిజన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాల పెంచుతూ ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గిరిజన ప్రాంతాల స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాల పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 శాతం నుంచి 50 శాతం వరకూ వేతనాలను పెంచింది. ఏపీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు 50 శాతం, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (జనరల్), డీఏఎస్సులకు 30 శాతం మేర పెంపుదల చేసింది. మార్చి 1 నుంచి ఈ వేతనాల పెంపు వర్తిస్తుందని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకంగానే వేతనాలను ప్రభుత్వం పెంచింది. 

Updated Date - 2022-03-22T02:27:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising