ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఒక రాష్ట్రం ఒక రాజధాని..టీడీపీ నినాదం: ఎంపీ రామ్మోహన్ నాయుడు

ABN, First Publish Date - 2022-09-18T03:16:43+05:30

విశాఖ: టీడీపీ నినాదం ‘ఒక రాష్ట్రం ఒక రాజధాని’ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Ram Mohan Naidu) పేర్కొన్నారు. రాజధానిగా అమరావతి (Amaravathi)నే కొనసాగించాలని.. అమరావతి రైతులు చేపడుతున్న యాత్రను చూసి జగన్ భయపడుతున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: టీడీపీ నినాదం ‘ఒక రాష్ట్రం ఒక రాజధాని’ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Ram Mohan Naidu) పేర్కొన్నారు. రాజధానిగా అమరావతి (Amaravathi)నే కొనసాగించాలని.. అమరావతి రైతులు చేపడుతున్న యాత్రను చూసి జగన్ భయపడుతున్నారని పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో నిజాయితీ లేనప్పుడు ప్రజలు హర్షించరని, వారికి ప్రజల మద్దతు కూడా ఉండదని పేర్కొన్నారు. అమరావతి రైతులు చెబుతున్న మాటలతో  ప్రజలు ఎక్కడ చైతన్య వంతులు అవుతారో అన్న భయం వైసీపీకి వెంటాడుతుందని, అందుకే  రైతు యాత్రలకు  భంగం కలిగించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ అమరావతి రైతులకు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.   

Updated Date - 2022-09-18T03:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising