ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra news: తిరుపతిలో మరోసారి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు

ABN, First Publish Date - 2022-07-20T14:57:31+05:30

నగరంలో ప్రజాస్వామ్యం మరోసారి అపహాస్యంపాలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నగరంలో ప్రజాస్వామ్యం(democracy) మరోసారి అపహాస్యంపాలైంది. తిరుపతి కో అపరేటివ్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ(Sugunamma), తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్(Narasimha yadav), సంజయ్(Sanjay), రవి నాయుడు(Ravi naidu), ఆర్సీ మునికృష్ణ(RC munikrishna), ఇతర టీడీపీ(TDP) కీలక నేతలు హౌస్ అరెస్ట్ చేశారు. అభ్యర్థులను కూడా పోలీసులు పోలింగ్ బూత్ నుంచి తరిమేశారు. ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు పడుతున్నాయి. ప్రశ్నించిన వారినందరిని అరెస్ట్ చేసి  పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

Updated Date - 2022-07-20T14:57:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising