ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగల కోసం వృద్ధురాలి దారుణ హత్య

ABN, First Publish Date - 2022-03-10T02:26:48+05:30

బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని దారుణంగా హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వాల్మీకిపురం మండలం విఠలం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మమ్మ(75) ఒంటరిగా నివాసం ఉంటోంది. సమీపంలోని ఇంట్లో ఆమె కుమారుడు రమణారెడ్డి ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి వెంకటలక్ష్మమ్మను ఎవరో గొంతుకోసి హత్యచేశారు. ఆమె శరీరంపై ఉన్న సుమారు రూ.5లక్షల విలువచేసే బంగారు హారం, 4గాజులు, జత కమ్మలు, ఓ ఉంగరం అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ కేసులో ఓ వ్యక్తిని అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-03-10T02:26:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising