ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు

ABN, First Publish Date - 2022-03-06T18:26:03+05:30

సీజేఐ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: సీజేఐ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా సీజేఐ మీడియాతో మాట్లాడుతూ పరిశుభ్రత, సుందరీకరణకు టీటీడీ ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. భవిష్యత్తులో కరోనా లాంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీవారిని ప్రార్థించామని ఎన్వీ రమణ తెలిపారు. శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మావతీ దేవిని ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించి, తర్వాత సన్నిధిలోని అమ్మవారి మూలవర్లను దర్శించుకున్నారు. 

Updated Date - 2022-03-06T18:26:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising