ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ ఓ యూనివర్సిటీ

ABN, First Publish Date - 2022-08-01T09:32:03+05:30

తెలుగువారికి దేశంలోనూ, ప్రపంచంలోనూ గుర్తింపు తెచ్చిన తొలి వ్యక్తి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) అని సీనియర్‌ నటి జయసుధ అన్నారు. ఎన్టీఆర్‌ను చూసి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని, ఆయన ఓ యూనివర్సిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయనతో నటించడం అదృష్టం: జయసుధ

ఎన్టీఆర్‌ శతాబ్ది పురస్కారం అందుకున్న సహజనటి


తెనాలి, జూలై 31: తెలుగువారికి దేశంలోనూ, ప్రపంచంలోనూ గుర్తింపు తెచ్చిన తొలి వ్యక్తి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) అని సీనియర్‌ నటి జయసుధ అన్నారు. ఎన్టీఆర్‌ను చూసి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని, ఆయన ఓ యూనివర్సిటీ అని అభివర్ణించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ శతాబ్ది ఉత్సవాల్లో ఆదివారం రాత్రి జయసుధకు ఎన్టీఆర్‌ శతాబ్ది పురస్కారం ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో నటించడం నటీనటులకు అదృష్టమని, ఎంత గొప్ప స్థాయికి చేరినా ప్రతి ఒక్కరినీ గారు అని సంబోధించడం ఆయన విజ్ఞతకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి, సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి మోహనకృష్ణ, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-01T09:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising