ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్ జిల్లాలో విషాదం..

ABN, First Publish Date - 2022-05-29T16:07:07+05:30

జి. కొండూరు మండలంలోని చిన్న నందిగామలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు చనిపోయాడనే మనస్థాపంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: జి. కొండూరు మండలంలోని చిన్న నందిగామలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు చనిపోయాడనే మనస్థాపంతో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల తమ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుమారుడి మృతిని జీర్ణించుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. కొడుకు లేని జీవితం వ్యర్థమని భార్యభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఆరేపల్లి సాంబయ్య, లక్ష్మీలుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-05-29T16:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising