ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 59 కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-03-16T08:41:16+05:30

రాష్ట్రంలో 24 గంటల్లో 10,914 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 59 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 24 గంటల్లో 10,914 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా  59 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్‌ ద్వారా వెల్లడించింది. అనంతపురంలో అత్యధికంగా 24 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 23,18,943 మంది కరోనా బారిపడ్డారు. 23,03,690 మంది కోలుకున్నారు. మంగళవారం మరో 83 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 523 మంది చికిత్స పొందుతుండగా, కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

Updated Date - 2022-03-16T08:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising