ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి 11 గంటలకల్లా కొత్త వేతనాలు?

ABN, First Publish Date - 2022-02-02T02:34:40+05:30

రాత్రి 11 గంటలకల్లా ఉద్యోగులందరికి కొత్త పీఆర్సీ ప్రకారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాత్రి 11 గంటలకల్లా ఉద్యోగులందరికి కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు అందే అవకాశం ఉంది. పీఆర్సీ ప్రకటనలో ఉద్యోగులకు అభ్యంతరాలు ఉండొచ్చని సీఎస్‌ సమీర్ శర్మ అన్నారు. వాటిని చర్చలతో పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. చలో విజయవాడతో పాటు సమ్మెను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళ్లడం సొంతంగా కష్టాలు కొని తెచుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉందని మరోసారి చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు.


 ఉద్యోగులు సమ్మె చేస్తే అసాంఘిక శక్తులు దాన్ని కైవసం చేసేందుకు అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని సీఎస్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-02T02:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising