ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు జిల్లాలకు కొత్త డీఎంహెచ్‌వోలు

ABN, First Publish Date - 2022-07-07T09:25:53+05:30

మూడు జిల్లాలకు కొత్త డీఎంహెచ్‌వోలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు జిల్లాలకు కొత్త డీఎంహెచ్‌వోలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లా వైద్యాధికారిగా ఆర్‌.రామనారాయణరెడ్డిని నియమించింది. ప్రస్తుతం ఆయన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమానికి జాయింట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైద్యాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ యు.శ్రీహరిని తిరుపతి జిల్లా డీఎంహెచ్‌వోగా బదిలీ చేశారు. ఒంగోలు జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ ఎస్‌.ఖాన్‌ను గుంటూరు జిల్లా డీఎంహెచ్‌వోగా బదిలీ చేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఏడు రోజుల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  


Updated Date - 2022-07-07T09:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising