ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం నశించింది

ABN, First Publish Date - 2022-09-30T03:38:41+05:30

వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించిందని మండల బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజాపోరులో భాగంగా వా

కలిగిరిలో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలిగిరి, సెప్టెంబరు 29: వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించిందని మండల బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రజాపోరులో భాగంగా వారు గురువారం మాట్లాడుతూ మోదీ ఉచిత రేషన్‌ను డిసెంబరు వరకు పొడిగించారని, కానీ రాష్ట్రప్రభుత్వం వాటిని నిరుపేదలకు పంచకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి వెంకట రంగారావు, నందనవనం ప్రభాకరరావు, మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, రోశయ్య, మల్లికార్జున, హరగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-30T03:38:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising